India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని CP కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్రం తర్వాత నిజామాబాదు పార్లమెంటులో ఓటు లేని బయటి ప్రాంతాల వ్యక్తులెవరూ ఉండకూడదన్నారు. ఈ మేరకు
లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్కు నోటీసులిచ్చామన్నారు.
హైదరాబాద్.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఇక్కడ మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి పెంచాలి కానీ ఉన్న కంపెనీలు పోయేలా కాంగ్రెసోళ్లు చేయొద్దని KCR అన్నారు. పలు పరిశ్రమలు HYD నుంచి తరలివెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. KCRను తిట్టడం బంద్ చేసి తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెసోళ్లు దృష్టి సారించాలన్నారు. ప్రజలకు పనులు చేసి చూపించాలన్నారు. కరెంట్ కోతలతో ఇబ్బంది పెట్టొద్దన్నారు.
హైదరాబాద్.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఇక్కడ మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి పెంచాలి కానీ ఉన్న కంపెనీలు పోయేలా కాంగ్రెసోళ్లు చేయొద్దని KCR అన్నారు. పలు పరిశ్రమలు HYD నుంచి తరలివెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. KCRను తిట్టడం బంద్ చేసి తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెసోళ్లు దృష్టి సారించాలన్నారు. ప్రజలకు పనులు చేసి చూపించాలన్నారు. కరెంట్ కోతలతో ఇబ్బంది పెట్టొద్దన్నారు.
KCRలాగానే రేవంత్ రెడ్డి కూడా ప్రమాదకారి అని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన ఈరోజు మాట్లాడారు. అధికారం కోసం KCR, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారన్నారు. గతంలో కాంగ్రెసోళ్ల అసమర్థత వల్లే పాకిస్థాన్కు అడ్డుకట్ట వేయలేకపోయారని, చివరకు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రూఫ్స్ అడిగే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారాడన్నారు.
KCRలాగానే రేవంత్ రెడ్డి కూడా ప్రమాదకారి అని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన ఈరోజు మాట్లాడారు. అధికారం కోసం KCR, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారన్నారు. గతంలో కాంగ్రెసోళ్ల అసమర్థత వల్లే పాకిస్థాన్కు అడ్డుకట్ట వేయలేకపోయారని, చివరకు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రూఫ్స్ అడిగే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారాడన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని, కనుక ప్రజల్లో మార్పు రావాలని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు. శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వ హించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో అరవింద్ మాట్లాడుతూ దేశ భద్రతపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని, ఈ విషయమై ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
HYDలో కరెంట్ కోతల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై KCR మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మొన్న వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు కరెంట్ కట్ చేశారని, చందానగర్లోనైతే 24 గంటలు కరెంట్ కట్ చేస్తే ప్రజలు సబ్స్టేషన్కి వెళ్లి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐటీ కేంద్రమైనా HYD బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెసోళ్లు చెడగొట్టొద్దని కోరారు.
HYDలో కరెంట్ కోతల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై KCR మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మొన్న వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు కరెంట్ కట్ చేశారని, చందానగర్లోనైతే 24 గంటలు కరెంట్ కట్ చేస్తే ప్రజలు సబ్స్టేషన్కి వెళ్లి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐటీ కేంద్రమైనా HYD బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెసోళ్లు చెడగొట్టొద్దని కోరారు.
2019లో జరిగిన ఎన్నికల్లో నామా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 1,60,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల వివరాలిలా..
నామా నాగేశ్వరరావు (బీఆర్ఎస్) – 5,67,459,
రేణుకా చౌదరి (కాంగ్రెస్) – 3,99,397,
బోడ వెంకట్ (సీపీఎం) – 57,102,
దేవకి వాసుదేవరావు (బీజేపీ) – 20,488,
నరాల సత్యనారాయణ (జనసేన) – 19,315.
తమిళనాడు BJP అధ్యక్షులు అన్నమలై ఆ పార్టీ అభ్యర్థి డీకే అరుణమ్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. MBNRలో శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మావతి కాలనీ నుండి క్లాక్ టవర్ వరకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అభ్యర్థి డీకే అరుణమ్మతో కలిసి అన్నములై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ.. బీజేపీ శ్రేణులను ఉత్తేజపరిచారు.
Sorry, no posts matched your criteria.