Telangana

News January 4, 2026

ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

News January 4, 2026

ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

News January 4, 2026

ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

News January 4, 2026

ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

News January 4, 2026

కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News January 4, 2026

కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News January 4, 2026

కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News January 4, 2026

నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలపై రేపు హరీశ్ రావు PPT

image

“నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(PPT) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, జరుగుతున్న నష్టాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News January 4, 2026

గడువులోగా ఫొటో సిమిలర్‌ ఎంట్రీల పూర్తి

image

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్‌ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి డా.సత్య శారద తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఓటరు జాబితా స్వచ్ఛీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన తీరును వివరించారు.

News January 4, 2026

మెదక్: ‘ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి రాహుల్ రాజ్, ఆర్డీవో మైపాల్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.