Telangana

News May 4, 2024

HYD: FAKE వాటర్ బాటిల్స్ సీజ్..!

image

HYD నాంపల్లిలోని బిలాల్ ఐస్ క్రీమ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఫేక్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. అంతేకాక ఎలాంటి లైసెన్స్ లేకుండా క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, నోటీసు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.

News May 4, 2024

HYD: హోటల్లో తేదీ గడిచిన జున్ను, సాండ్విచ్ విక్రయం

image

HYD హిమాయత్ నగర్ క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్ రెస్టారెంట్ పై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో హోటల్ యజమాన్యం చేసే తప్పులు బయటపడ్డాయి. తేదీ గడిచిన జున్ను, సిరప్, సాండ్విచ్, బ్రౌన్ షుగర్ గుర్తించారు. ఐస్ క్రీమ్ స్టోరేజ్ యూనిట్లో బతికున్న బొద్దింకలను గుర్తించారు. మురిగిన క్యారెట్లు, కొన్ని రోజుల వెజ్ బిర్యానీ ఫ్రిజ్లో గమనించి నోటీస్ జారీ చేశామని అధికారులు తెలిపారు.

News May 4, 2024

HYD: హోటల్లో తేదీ గడిచిన జున్ను, సాండ్విచ్ విక్రయం 

image

HYD హిమాయత్ నగర్ క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్ రెస్టారెంట్ పై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో హోటల్ యజమాన్యం చేసే తప్పులు బయటపడ్డాయి. తేదీ గడిచిన జున్ను, సిరప్, సాండ్విచ్, బ్రౌన్ షుగర్ గుర్తించారు. ఐస్ క్రీమ్ స్టోరేజ్ యూనిట్లో బతికున్న బొద్దింకలను గుర్తించారు. మురిగిన క్యారెట్లు, కొన్ని రోజుల వెజ్ బిర్యానీ ఫ్రిజ్లో గమనించి నోటీస్ జారీ చేశామని అధికారులు తెలిపారు.

News May 4, 2024

HYD: బీజేపీ వస్తే రాజ్యాంగ మనుగడ కష్టం: నారాయణ

image

కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే.నారాయణ ఆరోపించారు. HYD హిమాయత్‌నగర్ మఖ్దుమ్ భవన్‌లో శనివారం సీపీఐ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని అన్నారు.

News May 4, 2024

HYD: బీజేపీ వస్తే రాజ్యాంగ మనుగడ కష్టం: నారాయణ

image

కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే.నారాయణ ఆరోపించారు. HYD హిమాయత్‌నగర్ మఖ్దుమ్ భవన్‌లో శనివారం సీపీఐ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని అన్నారు.

News May 4, 2024

ములుగు: పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏపీవో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చిత్రా మిశ్రా పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు వినియోగించుకునే తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

News May 4, 2024

HYD: పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన ఓటింగ్ ఉన్న సందర్భంలో పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని వసతులను కల్పించాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం పార్లమెంట్, అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన ఓటింగ్ ఉన్న సందర్భంలో పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని వసతులను కల్పించాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం పార్లమెంట్, అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: 852 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు..

image

హైదరాబాద్‌లో మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులు సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి జిల్లాలో మొత్తం మొదటి రోజున 852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News May 4, 2024

HYD: 852 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు..

image

హైదరాబాద్‌లో మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులు సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి జిల్లాలో మొత్తం మొదటి రోజున 852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.