Telangana

News May 4, 2024

HYD: హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు ఇతనే..!

image

HYD అత్తాపూర్ PS పరిధి హసన్‌నగర్‌లో ఓ కాంగ్రెస్‌ నాయకుడు కాసేపటి క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రామిరెడ్డి తెలిపిన వివరాలు.. పాత కక్షల నేపథ్యంలో <<13182707>>కాంగ్రెస్ నాయకుడు మక్బూల్‌‌‌ను<<>> అంజాద్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మక్బూల్ పాల్గొనగా అందరూ చూస్తుండగానే అంజాద్ అతడిని చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్ళపల్లి మండలంలో ఉపాధి హామీ కూలి మృతి. @ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్ దివాకర. @ వడదెబ్బతో వెల్గటూర్ మండల విద్యాధికారి మృతి. @ బీర్పూర్ మండలంలో వడదెబ్బతో రైతు మృతి. @ పెద్దపల్లి జిల్లాలో ప్రచారం నిర్వహించిన కేసీఆర్. @ బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆరుగురు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు.

News May 4, 2024

HYD: హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు ఇతనే..!

image

HYD అత్తాపూర్ PS పరిధి హసన్‌నగర్‌లో ఓ కాంగ్రెస్‌ నాయకుడు కాసేపటి క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రామిరెడ్డి తెలిపిన వివరాలు.. పాత కక్షల నేపథ్యంలో <<13182707>>కాంగ్రెస్ నాయకుడు మక్బూల్‌‌<<>>ను అంజాద్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మక్బూల్ పాల్గొనగా అందరూ చూస్తుండగానే అంజాద్ అతడిని చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

News May 4, 2024

మెదక్: తటస్థ ఓటర్లకు పార్టీల గాలం..!

image

పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న  వారిపై దృష్టిసారించారు.

News May 4, 2024

BREAKING: HYD: కాంగ్రెస్ నాయకుడి MURDER

image

HYD అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్‌లో అందరూ చూస్తుండగానే ఓ కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాసేపటి క్రితం హసన్ నగర్‌లో కాంగ్రెస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే గుర్తుతెలియని దుండగుడు అక్కడికి వచ్చి కాంగ్రెస్ నాయకుడిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

BREAKING: HYD: కాంగ్రెస్ నాయకుడి MURDER

image

HYD అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్‌లో అందరూ చూస్తుండగానే ఓ కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాసేపటి క్రితం హసన్ నగర్‌లో కాంగ్రెస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే గుర్తుతెలియని దుండగుడు అక్కడికి వచ్చి కాంగ్రెస్ నాయకుడిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 38 ఎస్కలేటర్లు..!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా 38 ఎస్కలేటర్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, విశ్రాంతి గదులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. దాదాపు 5 ఎకరాల స్టేషన్ విస్తీర్ణంలో పై అంతస్థుల్లో కూడా పచ్చిక బయళ్లు, మొక్కలు, పార్కులు ఉండేలా చూస్తున్నారన్నారు. స్టేషన్‌లో జనం ఉంటేనే లైట్లు వెలిగే సిస్టం అందుబాటులోకి తేనున్నారు.

News May 4, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 38 ఎస్కలేటర్లు..!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా 38 ఎస్కలేటర్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, విశ్రాంతి గదులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. దాదాపు 5 ఎకరాల స్టేషన్ విస్తీర్ణంలో పై అంతస్థుల్లో కూడా పచ్చిక బయళ్లు, మొక్కలు, పార్కులు ఉండేలా చూస్తున్నారన్నారు. స్టేషన్‌లో జనం ఉంటేనే లైట్లు వెలిగే సిస్టం అందుబాటులోకి తేనున్నారు.

News May 4, 2024

పాలమూరు బిడ్డను సీఎం కుర్చీ నుంచి తిప్పడానికి కుట్రలు: సీఎం

image

పాలమూరు బిడ్డను సీఎం కుర్చీ నుంచి దింపడానికి ఢిల్లీ నుంచి కొంతమంది గొడ్డలితో బయలుదేరారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొత్తకోటలో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిజెపి అభ్యర్థి డీకే అరుణకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినందుకా కాంగ్రెస్ పార్టీని ఓడించమంటున్నారు ప్రశ్నించారు.

News May 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏పాలమూరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే:CM రేవంత్ రెడ్డి
✏చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తా:DK అరుణ
✏నర్వ మండల వైద్యాధికారిని సస్సెండ్ చేసిన కలెక్టర్ శ్రీ హర్ష
✏NGKL:ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి!
✏పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✏BJP మతం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది:కాంగ్రెస్
✏GDWL:బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
✏SSC విద్యార్థులపై ఫోకస్