India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> BHPL: మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన BRS నేతల బృందం
> WGL: గ్యాస్ సిలిండర్లో నీరు!
> BHPL: పలువురు తహసీల్దారుల బదిలీ
> MLG: తల్లిదండ్రులు దూరం.. పట్టుదలతో ఉద్యోగం
> WGL: మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు
> JN: బ్యాంక్ అధికారులకు ఎమ్మెల్యే కడియం వార్నింగ్
> MLG: ఉదృతంగా గోదావరి.. రెండవ హెచ్చరిక జారి
> WGL: ఎన్కౌంటర్కు సీఎం బాధ్యత వహించాలి
రేణుక ఎల్లమ్మతల్లి ఆలయ నిర్మాణ టెండర్ అంశంపై రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖను భూపాలపల్లి నియోజకవర్గ నేతలు కలిశారు. అనంతరం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తదితరు అంశాలపై మంత్రితో నేతలు చర్చించారు. కాంగ్రెస్ నేత మూల శంకర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు నారాయణ గౌడ్, కిరణ్ గౌడ్, రఘు గౌడ్ పాల్గొన్నారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.54,703 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.29,682, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.15,510, అన్నదానం రూ.9,511 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.
@ గంభీరావుపేట మండలంలో కుక్క దాడిలో వృద్ధుడికి తీవ్ర గాయాలు.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి.
@ ఇబ్రహీంపట్నం మండలంలో మోడల్ స్కూల్ను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలన్న పెద్దపల్లి కలెక్టర్.
ఉప్పల్లోని రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. Ph.D పూర్తి చేసిన వారితో పాటు, థీసిస్ సమర్పించిన వారు వీటికి అర్హులు కాగా, ఆగస్టు 7లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మాలిక్యూలార్ మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ, మాలిక్యూలార్ సిగ్నలింగ్, మమేలియన్ సెల్ సిగ్నలింగ్, జెనోమిక్ అనాలసిస్ రీసెర్చ్ అంశాలపై అవకాశం ఉందన్నారు.
ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 45 వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందిస్తామని బడ్జెట్లో ప్రకటించింది. జిల్లాల వారీగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల వివరాలిలా..
✓ మహబూబ్నగర్ జిల్లా – 10,500
✓ నారాయణపేట జిల్లా – 10,500
✓ నాగర్ కర్నూల్ జిల్లా – 14,000
✓ వనపర్తి జిల్లా – 3,500
✓ గద్వాల జిల్లా – 7,000 ఇళ్లను కేటాయించారు.
✓రాజేంద్రనగర్: MEIT కాలేజీలో ర్యాగింగ్..ఐదుగురు అరెస్ట్✓వట్టినాగులపల్లి: ఫైర్ మాన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం ✓మొగల్ పుర: యువతిని భయపెట్టి పరారైన యువకుడు పై కేసు ✓HYD: మహిళలకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ నిరసన✓లాల్ దర్వాజా సింహ వాహినికి దీపోత్సవం ✓కూకట్పల్లి కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం✓HYD కోర్ సిటీ సౌత్ జోన్లో 28, 29న వైన్స్ బంద్
* బాన్సువాడ, ఎల్లారెడ్డిలో CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
* SRSP పునాదికి 60 ఏళ్లు అధికారుల సంబరాలు
* ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం
* పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్ రాజీవ్ గాంధీ
* బడ్జెట్లో KMR జిల్లాకు అన్యాయం: BJP జిల్లా అధ్యక్షురాలు అరుణ తార
* నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 50 లక్షలు పట్టివేత
* SRSP కు వరద తాకిడి. నిజాంసాగర్కు స్వల్ప ఇన్ ఫ్లో
RR, MDCL,VKB జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. గతంలో రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద 16 మండలాల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేశారు. పంట ఫొటో, రైతు ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయనున్నారు. తద్వారా ఎవరు ఏ పంట..? ఎంత విస్తీర్ణంలో..? పండించారనేది లెక్క తేలనుంది. కేంద్ర ఆదేశాలతో ఇప్పటికే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతోంది.
◆ ఆదిలాబాద్ : కట్నం విషయంలో భర్తకు జైలుశిక్ష
◆ ఆసిఫాబాద్ : ఆన్లైన్ మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్టు
◆ రెబ్బెన : గేదెలు తరలిస్తున్న నలుగురిపై కేసు
◆ బెల్లంపల్లి : గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
◆ కుబీర్ : RTC బస్సు కిందపడి మహిళ మృతి
◆ కాగజ్ నగర్ : ఇంటిగోడ కూలి.. మహిళ మృతి
◆ ఆదిలాబాద్ : ఫ్యాన్ కు ఉరేసుకొని యువకుడు సూసైడ్
◆ ముథోల్: గంజాయి పట్టివేత.. నిందితుల అరెస్ట్
Sorry, no posts matched your criteria.