India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD మూసీ నది వెంట 125 చదరపు కిలోమీటర్ల మేర ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జోన్లను నిర్ణయిస్తూ ఆరు నెలల్లో సిద్ధం చేయాలని MRDCLను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. మూసీ డెవలప్మెంట్ కోసం రూ.5,813 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మూసీకి ఇరువైపులా సుమారు 1KM మేర మాస్టర్ ప్లాన్ పరిధిలోకి రానుంది.
HYD మూసీ నది వెంట 125 చదరపు కిలోమీటర్ల మేర ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జోన్లను నిర్ణయిస్తూ ఆరు నెలల్లో సిద్ధం చేయాలని MRDCLను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. మూసీ డెవలప్మెంట్ కోసం రూ.5,813 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మూసీకి ఇరువైపులా సుమారు 1KM మేర మాస్టర్ ప్లాన్ పరిధిలోకి రానుంది.
గ్రేటర్ HYDలో మెజార్టీ బస్తీ, మురికివాడల్లో చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడంలేదని GHMC గుర్తించింది. ఇప్పటి వరకు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1.62 లక్షల ఇళ్లకు గాను 1.2 లక్షల ఇళ్లలో చెత్త సేకరణ చేయటం లేదని తేలిపోయింది. అంటే దాదాపు 76% ఇళ్ల నుంచి స్వచ్ఛ ట్రాలీ కార్మికులు చెత్త సేకరించడం లేదు. అధిక రుసుము, వాహనాలు పలు ప్రాంతాలకు వెళ్లకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయన్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబోయిన అనిల్ (27) అనే వ్యక్తి గురువారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో గొడవ కారణంతోనే చనిపోయినట్లు స్పష్టం చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
గ్రేటర్ HYDలో మెజార్టీ బస్తీ, మురికివాడల్లో చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడంలేదని GHMC గుర్తించింది. ఇప్పటి వరకు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1.62 లక్షల ఇళ్లకు గాను 1.2 లక్షల ఇళ్లలో చెత్త సేకరణ చేయటం లేదని తేలిపోయింది. అంటే దాదాపు 76% ఇళ్ల నుంచి స్వచ్ఛ ట్రాలీ కార్మికులు చెత్త సేకరించడం లేదు. అధిక రుసుము, వాహనాలు పలు ప్రాంతాలకు వెళ్లకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయన్నారు.
గ్రేటర్ HYD పరిధిలో అనేక చోట్ల ప్రజలకు వందలసార్లు అవగాహన కల్పించినప్పటికీ రోడ్ల పక్కన ఇప్పటికీ చెత్త వేస్తూనే ఉన్నారు. దీంతో అక్కడ చెత్త చెల్లాచెదురుగా పడి ఉంటుంది. అలాంటి ప్రాంతాలను గుర్తించిన GHMC అధికారులు, వీటికి గార్బేజ్ వల్నరబుల్ (GV) పాయింట్లుగా పేరు పెట్టారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా వీటిని తొలగించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నారు.
గ్రేటర్ HYD పరిధిలో అనేక చోట్ల ప్రజలకు వందలసార్లు అవగాహన కల్పించినప్పటికీ రోడ్ల పక్కన ఇప్పటికీ చెత్త వేస్తూనే ఉన్నారు. దీంతో అక్కడ చెత్త చెల్లాచెదురుగా పడి ఉంటుంది. అలాంటి ప్రాంతాలను గుర్తించిన GHMC అధికారులు, వీటికి గార్బేజ్ వల్నరబుల్ (GV) పాయింట్లుగా పేరు పెట్టారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా వీటిని తొలగించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నారు.
కిడ్నీల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ఓ కన్నేసి ఉంచాలని HYD నిమ్స్ డా.శ్రీ భూషణ్ రాజు తెలిపారు. కిడ్నీల్లోని నెఫ్రాన్లు రక్తం వడపోయడంలో కీలకపాత్ర వహిస్తాయని, చిత్రం ఏంటంటే ఇవి దెబ్బతింటున్న తొలిదశలో పైకి కనిపించదన్నారు. ఇవి నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయని, కిడ్నీల సామర్థ్యం తగ్గి, తర్వాతి దశలో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందన్నారు. తొలిదశలో గుర్తిస్తే, త్వరగా దెబ్బ తినకుండా వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చన్నారు.
కిడ్నీల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ఓ కన్నేసి ఉంచాలని HYD నిమ్స్ డా.శ్రీ భూషణ్ రాజు తెలిపారు. కిడ్నీల్లోని నెఫ్రాన్లు రక్తం వడపోయడంలో కీలకపాత్ర వహిస్తాయని, చిత్రం ఏంటంటే ఇవి దెబ్బతింటున్న తొలిదశలో పైకి కనిపించదన్నారు. ఇవి నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయని, కిడ్నీల సామర్థ్యం తగ్గి, తర్వాతి దశలో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందన్నారు. తొలిదశలో గుర్తిస్తే, త్వరగా దెబ్బ తినకుండా వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చన్నారు.
కొండగట్టు ఆలయ పరిసరాల్లో ఓ భక్తుడు మృతి చెందినట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి రాజు (48) 4 రోజుల కిందట కొండగట్టు ఆలయానికి వచ్చినట్లు వివరించారు. గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు. రాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం తీసుకుని వెళ్లినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.