Telangana

News March 25, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికలు.. క్రాస్ ఓటింగ్ భయం !

image

మహబూబ్‌‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఓటర్లు చేజారిపోకుండా అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అటు కాంగ్రెస్ అభ్యర్థికి.. ఇటూ బీఆర్ఎస్ అభ్యర్థికి తమ ఓటు మీకే అంటూ ఓటర్లు సంకేతాలు పంపిస్తున్నారట. ఈ క్రమంలో ఓటర్లు చేజారకుండా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్‌కు ఇంకా 4 రోజులే ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లపై గట్టి నిఘా పెట్టారు.

News March 25, 2024

MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి చేరువలో నీటి నిల్వలు

image

ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 20. 175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8. 80 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 148 మీటర్లకు గాను 142. 90 మీటర్లుగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే యాసంగి సాగుతో పాటు తాగునీటికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి.

News March 25, 2024

అమీర్‌పేట్‌లో అమ్మాయి కోసం యువకుల గొడవ

image

ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌ వాసులు నితిన్‌, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వచ్చింది. ఇక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.

News March 25, 2024

అమీర్‌పేట్‌లో అమ్మాయి కోసం యువకుల గొడవ

image

ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌ వాసులు నితిన్‌, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వచ్చింది. ఇక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.

News March 25, 2024

ఖమ్మం: కలర్ పడుద్ది.. కండ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి..చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

News March 25, 2024

HYD: నేడు హోలీ.. హెచ్చరికలు జారీ!

image

హోలీ పండగను సంప్రదాయాలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని HYD, ఉమ్మడి RR జిల్లా పోలీసులు కోరారు. సోమవారం హోలీ సందర్భంగా జిల్లాలోని పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తు, ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరిశీలన నిర్వహిస్తున్నామని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పండగ జరుపుకోవాలని ఆయా జిల్లాల పోలీసులు కోరారు.

News March 25, 2024

HYD: నేడు హోలీ.. హెచ్చరికలు జారీ!

image

హోలీ పండగను సంప్రదాయాలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని HYD, ఉమ్మడి RR జిల్లా పోలీసులు కోరారు. సోమవారం హోలీ సందర్భంగా జిల్లాలోని పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తు, ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరిశీలన నిర్వహిస్తున్నామని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పండగ జరుపుకోవాలని ఆయా జిల్లాల పోలీసులు కోరారు.

News March 25, 2024

నల్గొండ: కలర్ పడుద్ది.. కండ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి..చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

News March 25, 2024

HYD: BRS చతికిల పడింది: ఎంపీ

image

అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. HYD శేరిలింగంపల్లిలో ఇన్‌ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. BRS పార్టీ చతికిల పడిందని అన్నారు. BJPని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

News March 25, 2024

HYD: BRS చతికిల పడింది: ఎంపీ

image

అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. HYD శేరిలింగంపల్లిలో ఇన్‌ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. BRS పార్టీ చతికిల పడిందని అన్నారు. BJPని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.