Telangana

News September 7, 2024

SDNR: దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడి హత్య

image

షాద్‌నగర్ పట్టణ సమీపంలోని హాజీ పల్లి రోడ్డులో ఎల్లయ్య అనే వ్యక్తి దొంగతనం చేస్తుండగా ఆరేళ్ల బాలుడు చూశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతాడేమోనని భయంతో ఎల్లయ్య అనే వ్యక్తి బాలుని బండకేసి బాధడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తల పూర్తిగా చిక్కిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News September 7, 2024

HYD: పెరగనున్న GHMC.. తగ్గనున్న HMDA

image

హెచ్ఎండీఏ పరిధిలోని కీలక ప్రాంతాలన్నీ ఇక నుంచి మహా బల్దియా పరిధిలోకి రానున్నాయి. దాదాపు 51 గ్రామాలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతం విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు. దాదాపు 841 గ్రామాలు హెచ్ఎండీఏ కింద ఉన్నాయి. ఆయా ప్రాంతాలన్నీ ఇక నుంచి బల్దియా కిందకు రానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ విస్తీర్ణం 5,872 చదరపు కిలోమీటర్లకు పరిమితం కానుంది. SHARE IT

News September 7, 2024

HYD: పెరగనున్న GHMC.. తగ్గనున్న HMDA

image

హెచ్ఎండీఏ పరిధిలోని కీలక ప్రాంతాలన్నీ ఇక నుంచి మహా బల్దియా పరిధిలోకి రానున్నాయి. దాదాపు 51 గ్రామాలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతం విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు. దాదాపు 841 గ్రామాలు హెచ్ఎండీఏ కింద ఉన్నాయి. ఆయా ప్రాంతాలన్నీ ఇక నుంచి బల్దియా కిందకు రానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ విస్తీర్ణం 5,872 చదరపు కిలోమీటర్లకు పరిమితం కానుంది. SHARE IT

News September 7, 2024

HYD: కాంగ్రెస్ FAIL.. ఇంకెంత మంది చావాలి..?: KTR

image

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఇంకెంత మంది రైతులు చావాలని..? BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడ్చల్‌లో దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య గుండెను కలిచివేసిందని, ఇలాంటి బాధలు రావొద్దనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన KTR, రైతు వేదన వివరించలేనిదని పేర్కొన్నారు.

News September 7, 2024

HYD: కాంగ్రెస్ FAIL.. ఇంకెంత మంది చావాలి..?: KTR

image

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఇంకెంత మంది రైతులు చావాలని..? BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడ్చల్‌లో దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య గుండెను కలిచివేసిందని, ఇలాంటి బాధలు రావొద్దనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన KTR, రైతు వేదన వివరించలేనిదని పేర్కొన్నారు.

News September 7, 2024

HYD: 10వ తేదీ ‘ప్రజావాణి’ 11కు వాయిదా

image

బేగంపేట్ ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 570 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్సీ వెల్ఫేర్ 77, రెవెన్యూ 57, పంచాయతీ రాజ్ 47, విద్యుత్ శాఖ 28, ఇతర శాఖలకు 93 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఈనెల 10న జరగాల్సిన ప్రజావాణిని 11న నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి తెలిపారు.

News September 7, 2024

HYD: 10వ తేదీ ‘ప్రజావాణి’ 11కు వాయిదా

image

బేగంపేట్ ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 570 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్సీ వెల్ఫేర్ 77, రెవెన్యూ 57, పంచాయతీ రాజ్ 47, విద్యుత్ శాఖ 28, ఇతర శాఖలకు 93 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఈనెల 10న జరగాల్సిన ప్రజావాణిని 11న నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి తెలిపారు.

News September 7, 2024

HYD: లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: సీఎండీ

image

విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సంస్థలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040-234548845, 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT

News September 7, 2024

HYD: లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: సీఎండీ

image

విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సంస్థలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040-234548845, 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT

News September 7, 2024

ఎల్లం బజార్లో 40 ఫీట్ల భారీ మట్టి గణపతి

image

వినాయక చవితి వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాలకు గణనాథులను భక్తులు బాజాబజంత్రీలతో తీసుకువచ్చారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ తరహాలో 40 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎల్లంబజార్ గణపతి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.