India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1.చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ..
2.చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం జిల్లా ఎస్పీ..
3.తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర కీలకం..
4.సిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు..
5.పొగాకు వినియోగాన్ని మానుకోవాలి జిల్లా కలెక్టర్..
6.సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యం ఎమ్మెల్యే..
7.అక్రిడేషన్ గడువు మూడు నెలల పెంపు డీపీఆర్వో..
8.తీజ్ వేడుకల్లో పాల్గొని స్టెప్పు లేచిన ఎమ్మెల్యే..
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండో సంవత్సరం ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. 2024 జులైలో నిర్వహించిన రెండో సంవత్సరం 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఉమ్మడి జిల్లా విద్యార్థులు https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# సైట్ను సందర్శించాలని సూచించారు.
✒నవాబుపేట: మహిళపై లైంగిక దాడి.. కేసు నమోదు
✒MBNR: ఉమెన్స్ పోలీస్ స్టేషన్కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వేడుకలు
✒సత్తా చాటాలంటే సభ్యత్వాలు పెంచాలి:DK అరుణ
✒పలుచోట్ల వర్షాలు
✒GDWL: ప్రభుత్వ ఆఫీస్లోనే ఉద్యోగి సూసైడ్
✒లింగాల: గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి
✒దామరగిద్ద: చిరుత దాడిలో లేగ దూడ మృతి
✒NRPT: రేపు KGBVలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో బొంరాస్ పేట కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఐలమ్మ చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గణేష్, బొంరాస్ పేట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన దేవర సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో హీరో ప్లెక్సీలు, కటౌట్లతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. దీనిలో భాగంగా అచ్చంపేటలో శ్రీ సాయిరాం టాకీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హీరో పైన ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మహాత్మ జ్యోతిరావు పులే ప్రజాభవన్లో రేపు గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం “ప్రవాసి ప్రజావాణి” కి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ తెలిపారు. గల్ఫ్ సమస్యలు ఏమున్నా పరిష్కారం కోసం ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను ఉపయోగించుకోవాలన్నారు. జ్యోతిరావు పూలే భవన్లో ప్రతి బుధ, శుక్రవారంలో ప్రవాసి ప్రజావాణి కౌంటర్ ఉంటుందని పేర్కొన్నారు.
అస్సాం రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య వ్యర్థాలు వాటి నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన విధివిధానాలపై HYD కార్పొరేటర్లు అస్సాం రాష్ట్రంలో స్టడీ టూర్ను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వశర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, సతీశ్గౌడ్ పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలోని కాన్ఫరెన్స్ హల్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురుకులాలు బీసీ హాస్టళ్లు మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
☆ మధిరలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☆ సాగర్ ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తాం: కలెక్టర్
☆ పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లాను తీర్చిదిద్దుతాం: తుమ్మల
☆ ఓపెన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్
☆ ఘనంగా ఐలమ్మ జయంతి కార్యక్రమం
☆ సత్తుపల్లిలో బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు
☆ కరకగూడెంలో పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య
☆ సుజాతనగర్లో గంజాయి పొట్లాలు స్వాధీనం
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ✓ పెద్దకోత్తపల్లి, కొల్లాపూర్ పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన డీఐజీ
✓మిడ్జిల్ మండలంలో పర్యటించిన ఎంపీ డేకే అరుణ
✓ గద్వాల జిల్లాలో జీవో 25కు వ్యతిరేకంగా టీచర్స్ నిరసన మెమో
✓వెల్దండలో దేవగన్నేరు కవిత పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
✓వంగూరు మండలంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది మెమో
✓పలు మండలలో ఎంఇఓలను సన్మానించిన సిబ్బంది
Sorry, no posts matched your criteria.