India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో HYD సెప్టెంబర్ 2వ తేదీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రైవేటు, ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షం విజృంభిస్తున్న వేళ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, వాతావరణం మార్పులపై పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
HYD నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో HYD సెప్టెంబర్ 2వ తేదీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రైవేటు, ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షం విజృంభిస్తున్న వేళ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, వాతావరణం మార్పులపై పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
✓ట్రాఫిక్కి అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలు పెట్టొద్దు.
✓హారతి, లైటింగ్ ల్యాంప్స్, విద్యుత్ ఉపకరణాల కారణంగా అగ్నిప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.
✓విద్యుత్ ట్రాన్ఫార్మర్ల వద్ద మండపాలు ఏర్పాటు అంత శ్రేయస్కరం కాదు.
✓రాత్రి వేళల్లో మండపాల వద్ద.. పెద్ద శబ్దాలతో మ్యూజిక్, DJలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.
✓పెద్ద మండపాల ఏర్పాటు గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వటం మంచిది.
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి టి.రాధిక సూచించారు. పంటల రక్షణ కోసం యాజమాన్య పద్ధతులను పాటించాలని ఆమె తెలిపారు. ముందుగా పంట పొలాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు తరలించాలని. అనంతరం యాజమాన్య పద్ధతులను పాటించాలని ఆమె రైతులకు సూచించారు. వర్షాలు తగ్గిన అనంతరం పంటలకు మందులు పిచికారి చేయాలని సూచించారు.
> MHBD: సలాం పోలీసన్న.. జోలె కట్టి వృద్ధురాలిని ఒడ్డుకు చేర్చిన పోలీసులు
> WGL: జిల్లా వ్యాప్తంగా వర్షం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువులు
> MLG: లక్నవరం వేలాడే వంతెన పైకి వరద
> MHBD: భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> MLG: బొగతా జలపాతం ఉగ్రరూపం
> HNK: విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: ఎమ్మెల్సీ
> MHBD: రాళ్లవాగులో చిక్కుకున్న డీసీఎం
> JN: వరద ప్రవాహంలో గల్లంతయిన మేకలు
*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన *NZB, KMR ప్రాజెక్టులకు పోటెత్తిన వరద *NZB రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి *KMR డెంగ్యూతో వ్యక్తి మృతి *ACBకి పట్టుబడ్డ ఇన్ఛార్జ్ అర్వో నరేందర్ సస్పెండ్ *బిక్కనూర్ వరద నీటిలో చిక్కిన వారిని కాపాడిన పోలీసులు *డిచ్పల్లి: వివాహితది ఆత్మహత్య కాదు.. హత్య *బాన్సువాడ ప్రేయసిన హత్య చేసిన ప్రియుడు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు.
@ మేడిపల్లి, కోరుట్ల మండలంలో పర్యటించిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల, సిరిసిల్ల కలెక్టర్లు.
@ భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల, జగిత్యాలలో రేపు జరగనున్న ప్రజావాణి రద్దు.
@ జగిత్యాల జిల్లాలో 215 డెంగీ కేసులు నమోదు.
@ మెట్పల్లి పట్టణంలో విరిగిపడిన చెట్టు.. తప్పిన ప్రమాదం.
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై గడువు పొడగించినట్లు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని, AUG 31 వరకు గడువు పూర్తవగా దాన్ని SEP 30 వరకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో ఆదివారం 25 గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువ గోదావరి విడుదల చేస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడి ప్రాజెక్టులో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ సైతం వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి 44,700 క్యూ సెక్కుల మేర వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 40,962 క్యూసెక్కుల మేర గోదావరికి విడుదల చేస్తున్నారు.
✒రేపు ప్రజావాణి రద్దు:కలెక్టర్లు
✒ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. పలుచోట్ల రాకపోకలు బంద్
✒NGKL:వాగులో వ్యక్తి గల్లంతు.. కాపాడిన పోలీసులు
✒మద్దూర్:భారీ వర్షాలు..తల్లీకూతురు మృతి
✒NMMS స్కాలర్ షిప్ గడువు పొడగింపు
✒ప్రజలు జాగ్రత్తగా ఉండాలి:SIలు
✒MBNR:రెడ్ అలర్ట్.. రేపు భారీ వర్షాలు
✒రేపు పాఠశాలలకు సెలవు:DEOలు
✒మహమ్మదాబాద్: రేపు సీతాఫలాల సేకరణ వేలం!
Sorry, no posts matched your criteria.