India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం ఆమె పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, అందుకే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను శుక్రవారం ఆదేశించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వబడుల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.

> MLG: సారలమ్మ పూజారి మృతి
> MHBD: తోడేళ్లగూడెంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
> WGL: శతాధిక వృద్ధురాలు మృతి
> WGL: సూసైడ్ చేసుకున్న ఉపాధ్యాయుడు
> MHBD: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> MHBD: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి
> WGL: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

> BHPL: మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన BRS నేతల బృందం
> WGL: గ్యాస్ సిలిండర్లో నీరు!
> BHPL: పలువురు తహసీల్దారుల బదిలీ
> MLG: తల్లిదండ్రులు దూరం.. పట్టుదలతో ఉద్యోగం
> WGL: మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు
> JN: బ్యాంక్ అధికారులకు ఎమ్మెల్యే కడియం వార్నింగ్
> MLG: ఉదృతంగా గోదావరి.. రెండవ హెచ్చరిక జారి
> WGL: ఎన్కౌంటర్కు సీఎం బాధ్యత వహించాలి

రేణుక ఎల్లమ్మతల్లి ఆలయ నిర్మాణ టెండర్ అంశంపై రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖను భూపాలపల్లి నియోజకవర్గ నేతలు కలిశారు. అనంతరం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తదితరు అంశాలపై మంత్రితో నేతలు చర్చించారు. కాంగ్రెస్ నేత మూల శంకర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు నారాయణ గౌడ్, కిరణ్ గౌడ్, రఘు గౌడ్ పాల్గొన్నారు.

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.54,703 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.29,682, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.15,510, అన్నదానం రూ.9,511 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

@ ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.
@ గంభీరావుపేట మండలంలో కుక్క దాడిలో వృద్ధుడికి తీవ్ర గాయాలు.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి.
@ ఇబ్రహీంపట్నం మండలంలో మోడల్ స్కూల్ను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలన్న పెద్దపల్లి కలెక్టర్.

ఉప్పల్లోని రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. Ph.D పూర్తి చేసిన వారితో పాటు, థీసిస్ సమర్పించిన వారు వీటికి అర్హులు కాగా, ఆగస్టు 7లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మాలిక్యూలార్ మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ, మాలిక్యూలార్ సిగ్నలింగ్, మమేలియన్ సెల్ సిగ్నలింగ్, జెనోమిక్ అనాలసిస్ రీసెర్చ్ అంశాలపై అవకాశం ఉందన్నారు.

ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 45 వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందిస్తామని బడ్జెట్లో ప్రకటించింది. జిల్లాల వారీగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల వివరాలిలా..
✓ మహబూబ్నగర్ జిల్లా – 10,500
✓ నారాయణపేట జిల్లా – 10,500
✓ నాగర్ కర్నూల్ జిల్లా – 14,000
✓ వనపర్తి జిల్లా – 3,500
✓ గద్వాల జిల్లా – 7,000 ఇళ్లను కేటాయించారు.

✓రాజేంద్రనగర్: MEIT కాలేజీలో ర్యాగింగ్..ఐదుగురు అరెస్ట్✓వట్టినాగులపల్లి: ఫైర్ మాన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం ✓మొగల్ పుర: యువతిని భయపెట్టి పరారైన యువకుడు పై కేసు ✓HYD: మహిళలకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ నిరసన✓లాల్ దర్వాజా సింహ వాహినికి దీపోత్సవం ✓కూకట్పల్లి కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం✓HYD కోర్ సిటీ సౌత్ జోన్లో 28, 29న వైన్స్ బంద్
Sorry, no posts matched your criteria.