India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పాలమూరు పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు
SHARE IT
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
పోలీసులు పై ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా ప్రతిఒక్కరూ విధులు నిర్వర్తించాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన జైపూర్ సబ్ డివిజన్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. విచారణలోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమగ్ర విచారణతో ప్రతి నిందితుడికి శిక్షపడేలా పోలీసు అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.
వివిధ పథకాల కింద షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్ల కేటాయించిందని రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో షెడ్యూల్ తెగల అభివృద్ధికై జిల్లాలో అమలు చేస్తున్న పథకాలపై గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం తమ సర్కార్ అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. సాయం తక్కువే అయినా అభ్యర్థులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మెడల్స్ సాధించిన జిల్లాకు చెందిన 11 మంది విజేతలకు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శీను నాయక్ క్యాష్ అవార్డులు అందజేశారు. ఇటీవల హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన 11 మంది కలిసి మొత్తం 17 మెడల్స్ సాధించారు. రాష్ట్ర సంఘం ప్రకటించిన విధంగా నగదును జిల్లా విజేతలకు అందజేశారు.
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
✒జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
✒NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✒జూరాలకు భారీగా వరద.. 25 గేట్లు ఓపెన్
✒MBNR: LRS దరఖాస్తులు.. రూ.3కోట్ల ఆదాయం
✒ఉమ్మడి జిల్లాలో GHMల భర్తీ.. విద్యాశాఖ ఫోకస్
✒సర్పంచ్ ఎన్నికలు.. వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం
✒గద్వాల: బ్లాస్టింగ్తో వలస కార్మికుడి మృతి
✒మదర్ థెరీసా జయంతి ఉత్సవాలు
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. సోమవారం సాయంత్రం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,32,281 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 66,051 క్యూసెక్కులుగా నమోదయింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884 అడుగులు నమోదయింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మరోసారి ఏ క్షణమైనా తెరిచే అవకాశం ఉంది. 215.80 టీఎంసీలకు గాను 210.03 టీఎంసీలు నమోదయింది.
Sorry, no posts matched your criteria.