India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
✒జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
✒NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✒జూరాలకు భారీగా వరద.. 25 గేట్లు ఓపెన్
✒MBNR: LRS దరఖాస్తులు.. రూ.3కోట్ల ఆదాయం
✒ఉమ్మడి జిల్లాలో GHMల భర్తీ.. విద్యాశాఖ ఫోకస్
✒సర్పంచ్ ఎన్నికలు.. వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం
✒గద్వాల: బ్లాస్టింగ్తో వలస కార్మికుడి మృతి
✒మదర్ థెరీసా జయంతి ఉత్సవాలు
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. సోమవారం సాయంత్రం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,32,281 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 66,051 క్యూసెక్కులుగా నమోదయింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884 అడుగులు నమోదయింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మరోసారి ఏ క్షణమైనా తెరిచే అవకాశం ఉంది. 215.80 టీఎంసీలకు గాను 210.03 టీఎంసీలు నమోదయింది.
> WGL: గుండెపోటుతో మాజీ కార్పొరేటర్ మృతి
> MHBD: కారు-బైక్ ఢీ.. నలుగురికి గాయాలు
> WGL: గంజాయి స్మగ్లర్పై పీడీ యాక్ట్
> JN: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి మృతి
> WGL: బ్లేడుతో గొంతు కోసుకున్న వృద్ధుడు
> WGL: ట్రాఫిక్ రూల్స్పై అవగాహన నిర్వహించిన ఏసీపీ
> MHBD: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్సై
* జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
* జిల్లాలోని పలు దేవాలయాలకు భక్తుల తాకిడి
* చందూర్: ఘన్పూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం ?
* ఎల్లారెడ్డి: చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
* NZB: రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి: CPM జిల్లా కార్యదర్శి రమేష్
* వేల్పూర్: కూలిన పాఠశాల ప్రహరీ
* ఆర్మూర్ RTC బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన MLA రాకేష్ రెడ్డి
* SRSP కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో
హైదరాబాద్లో హైడ్రా సరే కాని మక్తల్ నియోజకవర్గంలో కబ్జాలు చేసిన చెరువులు సంగతేంటని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సోమవారం మక్తల్ మండల కేంద్రంలో ఆమె మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. రుణమాఫీ లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు
SHARE IT
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టిఎస్.దివాకర సోమవారం సాయంత్రం రామప్పను సందర్శించారు. మంత్రి ముందస్తు ఏర్పాట్ల పనులను పరిశీలించారు.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు. నేడు మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో 40 సీసీ కెమెరాలను స్థానిక ప్రజలతో కలసి ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన అన్నారు.
➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పాలమూరు పోలీసులు సూచిస్తున్నారు.
SHARE IT
Sorry, no posts matched your criteria.