India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహించనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న (బుధవారం) పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకు పబ్లిక్ హాలిడే వర్తిస్తుందన్నారు.

ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహించనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న (బుధవారం) పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకు పబ్లిక్ హాలిడే వర్తిస్తుందన్నారు.

ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహించనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న (బుధవారం) పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకు పబ్లిక్ హాలిడే వర్తిస్తుందన్నారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో NZB డివిజన్ పోలీసు అధికారులతో CP సమీక్ష జరిపి దిశా నిర్దేశం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో NZB డివిజన్ పోలీసు అధికారులతో CP సమీక్ష జరిపి దిశా నిర్దేశం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో NZB డివిజన్ పోలీసు అధికారులతో CP సమీక్ష జరిపి దిశా నిర్దేశం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు.

నిజామాబాద్ నాగారం రాజారామ్ స్టేడియంలో ఈ నెల 12న సీఎం కప్ విలువిద్య క్రీడలు ఎంపికలు చేయడం జరుగుతుందని ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ మద్దుల మురళి తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, స్కూల్ బోనఫైడ్ ఫోటోతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రింట్ తీసుకురావాలని సూచించారు. మిగతా వివరాలకు 98489 19480 నంబరుకు సంప్రదించాలన్నారు.

నిజామాబాద్ నాగారం రాజారామ్ స్టేడియంలో ఈ నెల 12న సీఎం కప్ విలువిద్య క్రీడలు ఎంపికలు చేయడం జరుగుతుందని ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ మద్దుల మురళి తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, స్కూల్ బోనఫైడ్ ఫోటోతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రింట్ తీసుకురావాలని సూచించారు. మిగతా వివరాలకు 98489 19480 నంబరుకు సంప్రదించాలన్నారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో NZB డివిజన్ పోలీసు అధికారులతో CP సమీక్ష జరిపి దిశా నిర్దేశం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు.

నిజామాబాద్ నాగారం రాజారామ్ స్టేడియంలో ఈ నెల 12న సీఎం కప్ విలువిద్య క్రీడలు ఎంపికలు చేయడం జరుగుతుందని ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ మద్దుల మురళి తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, స్కూల్ బోనఫైడ్ ఫోటోతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రింట్ తీసుకురావాలని సూచించారు. మిగతా వివరాలకు 98489 19480 నంబరుకు సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.