Telangana

News July 3, 2024

HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు

image

గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

News July 3, 2024

HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు

image

గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

News July 3, 2024

HYD: నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలి: జాజుల

image

దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలని, నీట్ పరీక్ష పత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

News July 3, 2024

HYD: నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలి: జాజుల

image

దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలని, నీట్ పరీక్ష పత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

News July 3, 2024

ఉమ్మడి జిల్లాలో 244 కళాశాలలు.. ఇద్దరే పీడీలు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 81 ఉన్నాయి. వీటిలో 40,746 మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలలు 163 ఉన్నాయి. వీటిలో 29,297 మంది చదువుతున్నారు. మొత్తం 70వేల మందికి ఇద్దరే ఫిజికల్ డైరెక్టర్లు (వ్యాయామ అధ్యాపకులు) ఉన్నారు. ఒకరు జడ్చర్ల ప్రభుత్వ కళాశాలలో, మరొకరు ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నారు. PDలు లేకపోవడంతో క్రీడ రంగంలో విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారు.

News July 3, 2024

HYD: ‘దోస్త్’ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్.. గడువు పొడిగింపు

image

డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న మూడో దశ దోస్త్ కౌన్సెలింగ్‌కు నామమాత్రపు స్పందన కనిపిస్తోంది. దీంతో ఈ విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 4వ తేదీ వరకూ పొడిగించారు. వాస్తవానికి ఇది మంగళవారంతో ముగిసింది. ఇప్పటి వరకు 56,910 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడో దశ సీట్ల కేటాయింపు మాత్రం ముందుగా ప్రకటించామని, ఈనెల 6వ తేదీన చేపట్టబోతున్నట్లు ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు.

News July 3, 2024

HYD: ‘దోస్త్’ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్.. గడువు పొడిగింపు

image

డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న మూడో దశ దోస్త్ కౌన్సెలింగ్‌కు నామమాత్రపు స్పందన కనిపిస్తోంది. దీంతో ఈ విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 4వ తేదీ వరకూ పొడిగించారు. వాస్తవానికి ఇది మంగళవారంతో ముగిసింది. ఇప్పటి వరకు 56,910 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడో దశ సీట్ల కేటాయింపు మాత్రం ముందుగా ప్రకటించామని, ఈనెల 6వ తేదీన చేపట్టబోతున్నట్లు ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు.

News July 3, 2024

HYD: ‘దోస్త్’ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్.. గడువు పొడిగింపు

image

డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న మూడో దశ దోస్త్ కౌన్సెలింగ్‌కు నామమాత్రపు స్పందన కనిపిస్తోంది. దీంతో ఈ విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 4వ తేదీ వరకూ పొడిగించారు. వాస్తవానికి ఇది మంగళవారంతో ముగిసింది. ఇప్పటి వరకు 56,910 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడో దశ సీట్ల కేటాయింపు మాత్రం ముందుగా ప్రకటించామని, ఈనెల 6వ తేదీన చేపట్టబోతున్నట్లు ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు.

News July 3, 2024

HYD: దానం నాగేందర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: రామచంద్రరావు

image

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కొరియర్, మెయిల్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తెలిపారు. తాము సమర్పించిన పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు.

News July 3, 2024

HYD: దానం నాగేందర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: రామచంద్రరావు

image

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కొరియర్, మెయిల్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తెలిపారు. తాము సమర్పించిన పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు.