India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-58.00%, స్టే.ఘ-63.51%, పాలకుర్తి- 60.22%, పరకాల-57.48%, వర్ధన్నపేట-56.40%, వరంగల్ ఈస్ట్-47.10%, వరంగల్ వెస్ట్-38.27%గా ఉన్నాయి.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-49.54%, డోర్నకల్-53.71%, మహబూబాబాద్-47.52%, ములుగు-50.66%, నర్సంపేట-43.60%, పినపాక-49.82%, ఇల్లందు-47.58%గా ఉన్నాయి.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-45.00%, స్టే.ఘ-47.55%, పాలకుర్తి- 45.67%, పరకాల-46.70%, వర్ధన్నపేట-41.62%, వరంగల్ ఈస్ట్-32.50%, వరంగల్ వెస్ట్-31.19%గా ఉన్నాయి.
మొబైల్ టిఫిన్ సెంటర్ను ఆర్టీసీ గరుడ వాహనం బస్సు రఘునాథపల్లి మండల కేంద్రంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో <<13237980>>ఢీ కొట్టిన విషయం తెలిసిందే<<>>. అయితే ఈ ఘటనలో టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ మహిళ తీవ్రంగా గాయ పడింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామంలో గుగులోత్ భద్రమ్మ ఓటు వేసేందుకు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో స్థానికులు 108కు ఫోన్ చేయగా.. గూడూరు ప్రాథమిక ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని 108 సిబ్బంది తెలిపారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-30.10%, డోర్నకల్-33.33%, మహబూబాబద్-30.95%, ములుగు-29.79%, నర్సంపేట-28.50%, పినపాక-32.00%, ఇల్లందు-30.30%గా ఉన్నాయి.
మంత్రి కొండా సురేఖ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మెరుగైన సమాజం, దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తమ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-26.00%, స్టే.ఘ-30.40%, పాలకుర్తి-27.20%, పరకాల-27.56%, వర్దన్నపేట-22.50%, వరంగల్ ఈస్ట్-18.50%, వరంగల్ వెస్ట్-18.24శాతంగా ఉన్నాయి.
WGL-HYD జాతీయ రహదారి.. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని టిఫిన్ చేస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి WGLలోని ఈ గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాజేడు మండలం బొల్లారానికి చెందిన 219 మంది దాదాపు 6కి.మీ దూరంలోని ఆర్.గుంటపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేస్తున్నారు. వెంకటాపురం మం.లోని పెంకవాగు, కలిపాక, కొత్తగుంపు గ్రామాల్లోని 433 మంది 6-7 కి.మీ దూరంలోని ఆలుబాక వెళ్లి ఓటేస్తున్నారు. మంగపేట మం. రేగులగూడెంలోని 150 మంది 4కి.మీ దూరం వెళ్లి తొండ్యాల-లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటేస్తారు.
Sorry, no posts matched your criteria.