News September 24, 2024
చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: CM

TG: మూసీ పరీవాహక ప్రాంతాల్లోని పేదల వివరాలు సేకరించి వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రత్యామ్నాయాలు చూపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సామాన్యులకు అన్యాయం జరగొద్దని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలి చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా మూసీ ప్రక్షాళన, మెట్రోరైలుపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


