News April 19, 2024

ఫస్ట్ ఫేజ్‌లో పోటీ చేస్తున్న ప్రముఖులు

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొదటి విడతలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొందరు ప్రముఖులు పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(BJP) దేశంలోనే సుదీర్ఘకాలం పని చేసిన రోడ్డు, రవాణాశాఖ మంత్రిగా నిలిచారు. ఆయన నాగ్‌‌పూర్‌ బరిలో ఉన్నారు. మరో మంత్రి కిరణ్ రిజిజు(BJP) అరుణాచల్ వెస్ట్‌లో పోటీ చేస్తున్నారు. BJP తమిళనాడు చీఫ్ అన్నామలై, TG మాజీ గవర్నర్ తమిళిసై, DMK లీడర్ కనిమొళిపై అందరి దృష్టి నెలకొంది.

Similar News

News November 17, 2025

డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News November 17, 2025

డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News November 17, 2025

ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్‌లో మొబైళ్లు, కాన్పూర్‌లో సిమ్‌ల కొనుగోలు

image

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్‌లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్‌ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్‌తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్‌కు సోదరుడు.