News December 31, 2024
కొత్త ఏడాదిలో మార్పులివే..

* ఫీచర్ ఫోన్లలో ‘యూపీఐ 123పే’ చెల్లింపులు రూ.5వేల నుంచి రూ.10 వేలకు కేంద్రం పెంచింది.
* ఎలాంటి గ్యారంటీలు లేకుండా రైతులు రూ.2లక్షల వరకు రుణం తీసుకోవచ్చని RBI తెలిపింది
* చాలా కాలంగా ‘జీరో బ్యాలెన్స్’ ఉన్న, 2 ఏళ్లకు పైగా లావాదేవీలు జరపని, ఇన్యాక్టివ్ అకౌంట్స్గా నిర్ధారించిన బ్యాంకు ఖాతాలను మూసేయాలని RBI నిర్ణయించింది.
* ఏటీఎం నుంచి PF డబ్బులు విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
Similar News
News November 26, 2025
కోడ్ కూసింది.. అమల్లోకి ఎలక్షన్ రూల్స్

గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జిల్లాలోని మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
News November 26, 2025
కోడ్ కూసింది.. అమల్లోకి ఎలక్షన్ రూల్స్

గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జిల్లాలోని మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
News November 26, 2025
ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం!

ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం. 200ఏళ్లు బ్రిటిష్ పాలనలో మగ్గిన ప్రజలకు మహోన్నత శక్తినిచ్చింది ఈ రాజ్యాంగమే. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రచించింది. దీనికి 1949 NOV 26న ఆమోదం లభించింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో NOV 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.


