News October 29, 2024

చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసు.. ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ పిటిషన్

image

AP: చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసులో ఇద్దరు నిందితులకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఖైదీల విడుదల సాధన సమితి ప్రభుత్వాన్ని కోరింది. 32 ఏళ్లుగా వారు జైల్లో మగ్గిపోతున్నారని హోంమంత్రి, న్యాయశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. 1993లో హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వెళ్తున్న బస్సును చలపతి, విజయవర్ధన్ దోచుకోవడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు ఎదురుతిరగడంతో పెట్రోల్ చల్లి నిప్పు పెట్టడంతో 23 మంది దుర్మరణం చెందారు.

Similar News

News November 18, 2025

హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

image

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.

News November 18, 2025

హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

image

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.

News November 18, 2025

ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్‌ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్‌గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.