News July 27, 2024
విజన్-2047పై నీతి ఆయోగ్ భేటీలో సీఎం ప్రసంగం

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో గతంలో తాను రూపొందించిన విజన్-2047 డాక్యుమెంట్పై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అన్ని రంగాల్లో గ్రీన్ టెక్నాలజీ వినియోగించాలని ఆయన సూచించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. హైడ్రోజన్ వినియోగం, విద్యుత్ రంగంలో సంస్కరణలతో పాటు పేదరికం రూపుమాపేందుకు ఆయన పలు సలహాలు ఇచ్చారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


