News July 27, 2024
విజన్-2047పై నీతి ఆయోగ్ భేటీలో సీఎం ప్రసంగం

ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో గతంలో తాను రూపొందించిన విజన్-2047 డాక్యుమెంట్పై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అన్ని రంగాల్లో గ్రీన్ టెక్నాలజీ వినియోగించాలని ఆయన సూచించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. హైడ్రోజన్ వినియోగం, విద్యుత్ రంగంలో సంస్కరణలతో పాటు పేదరికం రూపుమాపేందుకు ఆయన పలు సలహాలు ఇచ్చారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


