News July 13, 2024
ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం సతీమణి

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమ్లేశ్ ఠాకూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. కాంగ్రెస్ తరఫున డెహ్రా నుంచి పోటీ చేసిన కమ్లేశ్ బీజేపీ అభ్యర్థి హోశ్యార్ సింగ్పై 9వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. గత 20 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


