News January 23, 2025
‘త్వరగా రావే.. టైమ్ అవుతోంది’

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితి ఇది. చాలా స్కూళ్లలో అవసరమైనన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఇలా ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఒకటే టాయిలెట్ ఉంటోంది. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. HYDలోని ఓ పాఠశాలలోని పరిస్థితి తెలియజేస్తూ ఓ జర్నలిస్టు తీసిన ఫొటో వైరలవుతోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 30, 2025
రాష్ట్రంలో 198 పోస్టులు.. ప్రారంభమైన అప్లికేషన్లు

TG: ఆర్టీసీలో 198 ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జనవరి 20 వరకు <
News December 30, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 30, 2025
పసిడి సామ్రాజ్యం.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న ఇండియన్స్!

భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు. ఒక గొప్ప సెంటిమెంట్. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో భారతీయుల వద్ద ఉన్న 34,600 టన్నుల బంగారం విలువ $5 ట్రిలియన్లకు (₹420 లక్షల కోట్లు) చేరిందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. విశేషమేమిటంటే ఈ సంపద మన దేశ మొత్తం GDP ($4.1 ట్రిలియన్లు) కంటే కూడా ఎక్కువ. ఈ భారీ ‘గోల్డ్ పవర్’ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే హాట్ టాపిక్గా మారింది.


