News July 25, 2024

చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 3 కేటగిరీల్లో పరిహారం: APSRTC

image

AP: సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 3 కేటగిరీల్లో పరిహారం చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లాస్-4 ఉద్యోగులైతే ₹5లక్షలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులైతే ₹8L, గెజిటెడ్ ఉద్యోగులైతే ₹10L ఇవ్వనుంది. ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేకపోవడం, ఆ ఫ్యామిలీలో మరెవరూ సంపాదించే వారు లేకపోతే ఈ పరిహారం అందించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.

Similar News

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt