News July 31, 2024
ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఉప రాష్ట్రపతి జగదీప్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. నూతన క్రిమినల్ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సేంద్రియ వ్యవసాయం, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తదితర అంశాలపై చర్చిస్తారు.
Similar News
News April 2, 2026
వరుసగా 3 రోజులు సెలవులు

వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు శని, ఆదివారాలు హాలిడేస్ ఉంటాయి. ఇక రేపు గుడ్ ఫ్రైడ్ సందర్భంగా పబ్లిక్/ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో రేపట్నుంచి 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. లాంగ్ వీకెండ్ రావడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లు, హాలిడే స్పాట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
News April 2, 2026
BREAKING: ఐప్యాక్ ఆఫీసుల్లో ఈడీ రైడ్స్

పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోని కార్యాలయాల్లో తనిఖీలు చేస్తోంది. ఐప్యాక్ ఫౌండర్స్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఈడీ వివరాలు వెల్లడించాల్సి ఉంది.
News April 2, 2026
ఈ వార్తలూ చదవండి..

⬇ గదతో గంభీరంగా నిలబడ్డ రామ్.. ఫొటో రిలీజ్!
⬇ క్రికెట్కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్బై
⬇ చిరు ఇంట హనుమాన్ను తాకిన సూర్యకిరణాలు(VIDEO)
⬇ ట్రెడిషనల్ పనికి టెక్నాలజీ తోడు.. ఆనంద్ ప్రశంస
⬇ జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..
⬇ సచిన్ స్పెషల్ వీడియో
⬇ ‘రామాయణ’ టీజర్.. రాముడి లుక్ రివీల్!
⬇ VIDEO: ట్రంప్ను ఏసుక్రీస్తుతో పోల్చిన పాస్టర్
⬇ KKRvsSRH: ఓటమి కసితో బరిలోకి!


