News June 19, 2024

పేలవ ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీలు

image

పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి పేలవ ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 8 రాష్ట్రాల్లో కమిటీలు నియమించింది. ఇందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. కురియన్, రకిబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్‌ తెలంగాణలో ఓటమికి గల కారణాలు తేల్చనున్నారు.

Similar News

News March 6, 2026

‘ఆశా’లకు కొత్త ఫోన్లు, 2 చీరలు: సత్యకుమార్

image

AP: ఆశావర్కర్లకు GOVT గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కొత్త ఫోన్లు, 2 కొత్త చీరలు ఇస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరే సెలవులు ఇస్తామన్నారు. దహన సంస్కారాల‌కు ₹15,000 ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1,363 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. బీమా సౌకర్యం వర్తింపునకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.

News March 6, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 6, 2026

T20WC-2026.. రికార్డులు బద్దలు

image

* ఒక T20WC ఇన్నింగ్స్‌లో అత్యధిక టీమ్ సిక్సర్లు-19(IND)
* ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు-88(IND). ఇదే ఏడాది విండీస్ 76, సౌతాఫ్రికా 72 సిక్సర్లు.
* మెన్స్ T20లలో మోస్ట్ 250+ స్కోర్లు-5(IND)
* T20WC నాకౌట్స్‌లో హయ్యెస్ట్ స్కోర్- 253/7(IND)