News April 10, 2025
కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య పోరాటం చేస్తోంది: ఖర్గే

అహ్మదాబాద్లో ముగిసిన ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఏదో రోజు దేశాన్ని అమ్మేస్తారు. భారత సంపదను తన మిత్రులకు ధారపోస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేస్తోంది. ఎన్నికల్లోనూ ఈవీఎంల సాయంతో పచ్చిగా మోసాలకు పాల్పడుతోంది. అందుకే 90శాతం సీట్లు గెలిచారు’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News January 4, 2026
డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే?

మానసిక సమస్యలకు శరీరంలో జరిగే రసాయనిక చర్యలూ కారణం అవుతాయంటున్నారు మానసిక నిపుణులు. సెరొటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల చర్యలు సరిగ్గా లేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు వంశపారంపర్యంగా డిప్రెషన్ వస్తుంది. తీవ్ర అనారోగ్యాలు, హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ కూడా దీనికి కారణం కావొచ్చంటున్నారు.✍️ డిప్రెషన్ గురించి మరింత సమాచారం కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 4, 2026
డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే?

మానసిక సమస్యలకు శరీరంలో జరిగే రసాయనిక చర్యలూ కారణం అవుతాయంటున్నారు మానసిక నిపుణులు. సెరొటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల చర్యలు సరిగ్గా లేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు వంశపారంపర్యంగా డిప్రెషన్ వస్తుంది. తీవ్ర అనారోగ్యాలు, హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ కూడా దీనికి కారణం కావొచ్చంటున్నారు.✍️ డిప్రెషన్ గురించి మరింత సమాచారం కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 4, 2026
రేపటి నుంచే FA-3 పరీక్షలు: నెల్లూరు DEO

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు ఎఫ్ఎ-3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం తెలిపారు. SERT ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.


