News March 16, 2024
రామభద్రపురంలో దంపతులపై దాడి.. బంగారం చోరీ

రామభద్రపురం గ్రామంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న దంపతులు రుద్రాక్షుల సత్యన్నారాయణ, అనురాధలపై కత్తితో దాడి చేసి.. అనురాధ చెయ్యిని విరిచి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకెళ్ళారు. ఆ తర్వాత దంపతులు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News March 31, 2026
తండ్రి హత్య కేసులో కొడుక్కి జీవిత ఖైదు: VZM SP

విజయనగరంలోని గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20) తన తండ్రిని హత్య చేసిన కేసులో జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. తండ్రి పేరుపై ఉన్న ఇల్లు తనకు ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో 2025 ఫిబ్రవరి 13న మద్యం మత్తులో తండ్రిని గుద్దుతూ, తన్నడంతో అతడు మృతి చెందాడన్నారు. కేసు విచారణలో నేరం రుజువుకావడంతో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానాను కోర్టు విధించిదన్నారు.
News March 31, 2026
తండ్రి హత్య కేసులో కొడుక్కి జీవిత ఖైదు: VZM SP

విజయనగరంలోని గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20) తన తండ్రిని హత్య చేసిన కేసులో జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. తండ్రి పేరుపై ఉన్న ఇల్లు తనకు ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో 2025 ఫిబ్రవరి 13న మద్యం మత్తులో తండ్రిని గుద్దుతూ, తన్నడంతో అతడు మృతి చెందాడన్నారు. కేసు విచారణలో నేరం రుజువుకావడంతో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానాను కోర్టు విధించిదన్నారు.
News March 31, 2026
తండ్రి హత్య కేసులో కొడుక్కి జీవిత ఖైదు: VZM SP

విజయనగరంలోని గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20) తన తండ్రిని హత్య చేసిన కేసులో జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. తండ్రి పేరుపై ఉన్న ఇల్లు తనకు ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో 2025 ఫిబ్రవరి 13న మద్యం మత్తులో తండ్రిని గుద్దుతూ, తన్నడంతో అతడు మృతి చెందాడన్నారు. కేసు విచారణలో నేరం రుజువుకావడంతో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానాను కోర్టు విధించిదన్నారు.


