News July 25, 2024
కుప్పకూలిన విమానం.. మృత్యుంజయుడు

నిన్న నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. కానీ ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ మనీశ్ శాక్య మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలవ్వగా ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కాఠ్మండూ ఎయిర్పోర్ట్లో శౌర్య ఎయిర్లైన్ విమానం కూలిపోయేముందు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో కాక్పిట్ ఆ కంటైనర్లో ఇరుక్కుపోయింది. అందులో ఉన్న మనీశ్ తీవ్ర గాయాలైనా సజీవంగా బయటపడ్డారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


