News June 26, 2024
CTR: ఉద్యోగం రాలేదని యువకుడి సూసైడ్

చిత్తూరు జిల్లాలో నిరుద్యోగం ఓ యువకుడి మృతికి కారణమైంది. స్థానికుల వివరాల మేరకు.. సదుం గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ(25) బీఎస్సీ అగ్రికల్చర్ చదివాడు. ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈక్రమంలో పాకాల మండలం వల్లివేడులోని ఓ మామిడి తోటలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 19, 2025
చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <
News February 19, 2025
చిత్తూరు : ఊరిస్తున్న మామిడి పూత

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పూత ఎక్కువగా వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు పూత నిలవడానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. మూడో సారీ మందులు వేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో అక్కడక్కడా తేనే మంచు పురుగు కనిపిస్తోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలిస్తే దిగుబడి 70 శాతం వరకు రావొచ్చని రైతులు అంటున్నారు.
News February 18, 2025
చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <