News November 25, 2024
దావూద్తో ప్రాణహాని వల్లే దేశం విడిచా: లలిత్ మోదీ

దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణ హాని వల్లే దేశం విడిచినట్లు IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి వంటి అక్రమ వ్యవహారాలపై తనకున్న జీరో టోలరెన్స్ పాలసీ కారణంగా దావూద్ తనను టార్గెట్ చేశాడని రాజ్ షమానీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో లలిత్ వెల్లడించారు. తన హత్యకు దావూద్ వ్యూహాత్మక ప్రయత్నాలు చేశాడని, దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అందుకే దేశం విడిచానన్నారు.
Similar News
News November 18, 2025
ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం చాలా ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్, నెబ్యులైజర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
News November 18, 2025
ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం చాలా ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్, నెబ్యులైజర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


