News April 19, 2024
బోర్డర్ దాటి భవితవ్యం తేల్చుకుంటారు! – 2/2

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఆ భూభాగానికి ఆంక్షలు, వివాదాలు లేకపోవడంతో 15 కుటుంబాలు అక్కడ నివసించగలుగుతున్నాయి. ‘సొంతగడ్డకు దూరంగా ఉన్నామనే భావన కలుగుతోంది. చీకటి పడితే బంగ్లాదేశ్ జవాన్లు, కొందరు మూకల దయాదాక్షిణ్యాలపైనే బతకాల్సి వస్తోంది’ అని వాపోతున్నారు. బోర్డర్ దగ్గర రాకపోకలు సాగించడంలో ఎదురయ్యే సమస్యలు ఈ ఎన్నికల తర్వాత అయినా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం


