News February 5, 2025
సా.6.30కు ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. వేగంగా WAY2NEWSలో..

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉ.7 నుంచి సా.6 వరకు కొనసాగనుంది. సా.6.30 తర్వాత ఆక్సిస్ మై ఇండియా, సీఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య, IPSOS తదితర ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. ఆ వివరాలను వేగంగా, సమగ్రంగా, విశ్లేషణలతో WAY2NEWSలో తెలుసుకోవచ్చు.
Similar News
News April 4, 2026
‘అశ్వత్థామ హతః’ అర్థం ఇదే!

సగం నిజం, సగం అబద్ధం చెబుతున్నప్పుడు ఈ నానుడిని వాడతాం. భారతంలో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. కురుక్షేత్రంలో ద్రోణుడు పాండవులపై భీకరంగా విరుచుకుపడుతుంటారు. ఆయనను అడ్డుకోవడానికి కృష్ణుడు ఉపాయం వేస్తారు. ధర్మరాజు చేత ‘అశ్వత్థామ హతః’ అని గట్టిగా, కుంజరహ:(ఏనుగు) అని చిన్నగా చెప్పిస్తారు. దీంతో తన కొడుకే చనిపోయాడనే బాధతో ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయగానే ధృష్టద్యుమ్నుడు ఆయనను సంహరిస్తారు.<<-se>>#EPICSAYINGS<<>>
News April 4, 2026
పోలింగ్ రోజున వారికి సెలవు.. TG ప్రభుత్వం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఫ్యాక్టరీలు, షాపులు, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించింది. అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎంప్లాయీస్కు ఏప్రిల్ 9న, తమిళనాడు ఓటర్లకు 23న, WBకు చెందిన ఉద్యోగులకు ఏప్రిల్ 23, 29న సెలవులు ఉంటాయని తెలిపింది. పుదుచ్చేరి(యానాం), TN ఓటర్లకు ఏపీ కూడా <<19553642>>పెయిడ్ లీవ్<<>> ఇచ్చింది.
News April 4, 2026
పోలింగ్ రోజున వారికి సెలవు.. TG ప్రభుత్వం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఫ్యాక్టరీలు, షాపులు, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించింది. అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎంప్లాయీస్కు ఏప్రిల్ 9న, తమిళనాడు ఓటర్లకు 23న, WBకు చెందిన ఉద్యోగులకు ఏప్రిల్ 23, 29న సెలవులు ఉంటాయని తెలిపింది. పుదుచ్చేరి(యానాం), TN ఓటర్లకు ఏపీ కూడా <<19553642>>పెయిడ్ లీవ్<<>> ఇచ్చింది.


