News April 7, 2024
టాస్ గెలిచిన ఢిల్లీ.. టీమ్లోకి కొత్త ప్లేయర్లు

ముంబైతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ ప్లేయర్లు రిచర్డ్సన్, కుమార్ కుషాగ్రా ఈ మ్యాచ్తో అరంగేట్రం చేశారు.
MI: రోహిత్, కిషన్, సూర్య, తిలక్, హార్దిక్, డేవిడ్, నబీ, షెపర్డ్, చావ్లా, కోయెట్జీ, బుమ్రా
DC: వార్నర్, పృథ్వీ, అభిషేక్, పంత్, స్టబ్స్, అక్షర్, లలిత్ యాదవ్, రిచర్డ్సన్, నార్ట్జే, ఇషాంత్, ఖలీల్
Similar News
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండండి: వైద్యులు

AP: ‘<<18454752>>స్క్రబ్ టైఫస్<<>>’ కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీటకాల తాకిడి ఆగస్టు-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


