News November 8, 2024
DEC 18 నుంచి డిపార్ట్మెంటల్ టెస్టులు

AP: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం <
Similar News
News November 17, 2025
కిల్లింగ్ క్యాన్సర్: SU212తో ప్రాణాంతక కణాలకు ‘ఆహారం’ కట్!

అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ (TNBC) చికిత్సలో కీలక ముందడుగు పడింది. పరిశోధకులు SU212 అనే అణువును కృత్రిమంగా రూపొందించారు. ఇది క్యాన్సర్ కణాలు జీవించడానికి అవసరమైన ENO1 అనే ఎంజైమ్ను లక్ష్యంగా చేసుకుంటుంది. స్వయంగా నాశనమయ్యేలా చేయడం ద్వారా ఇది కణాలకు శక్తి సరఫరాను ఆపివేసి, కణితి పెరుగుదలను & వ్యాప్తిని అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News November 17, 2025
కిల్లింగ్ క్యాన్సర్: SU212తో ప్రాణాంతక కణాలకు ‘ఆహారం’ కట్!

అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ (TNBC) చికిత్సలో కీలక ముందడుగు పడింది. పరిశోధకులు SU212 అనే అణువును కృత్రిమంగా రూపొందించారు. ఇది క్యాన్సర్ కణాలు జీవించడానికి అవసరమైన ENO1 అనే ఎంజైమ్ను లక్ష్యంగా చేసుకుంటుంది. స్వయంగా నాశనమయ్యేలా చేయడం ద్వారా ఇది కణాలకు శక్తి సరఫరాను ఆపివేసి, కణితి పెరుగుదలను & వ్యాప్తిని అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News November 17, 2025
హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ రిక్వెస్ట్

ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు <<18311087>>మరణశిక్ష<<>> విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో తలదాచుకుంటున్న హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం ఇండియాను కోరింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఇది తప్పనిసరి విధి అని పేర్కొంది. కాగా బంగ్లా రిక్వెస్ట్పై భారత్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


