News April 1, 2024
ఒక్క మ్యాచుతో ధోనీ సరికొత్త రికార్డులు

నిన్న ఢిల్లీతో మ్యాచులో సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ ఖాతాలో పలు రికార్డులు చేరాయి. ఐపీఎల్ ఒకే ఓవర్లో 20 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచారు. ధోనీ 9 సార్లు ఈ ఫీట్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్గా ధోనీ రికార్డులకెక్కారు.
Similar News
News April 6, 2026
డీల్ చేసుకోకుంటే.. మొత్తం ఇరాన్నే నాశనం చేస్తా: ట్రంప్

ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 48 గంటల డెడ్లైన్ను 82 గంటలకు పొడిగించినట్లు తెలిపారు. మంగళవారం 8 గంటల్లోపు(అమెరికా కాలమానం ప్రకారం) డీల్ చేసుకోవాలని ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మొత్తం ఇరాన్నే నాశనం చేస్తానని హెచ్చరించారు. దేశంలో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు అంటూ ఏవీ మిగలవని స్పష్టంచేశారు.
News April 6, 2026
నిప్పుతో ఆడుకున్నాం.. SRHపై లక్నో ట్రోల్స్

ఇవాళ హైదరాబాద్పై విజయం తర్వాత లక్నో ఫ్రాంచైజీ SRHను ట్రోల్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. అందులో షమీ చేతిలో మంటలు ఆర్పే fire extinguisherని ఉంచి ‘ప్లేయిడ్ విత్ ఫైర్’ అని క్యాప్షన్ పెట్టింది. కాగా SRH తమ ప్లేయర్లు ఫైర్ అంటూ తరచూ పోస్టులు చేస్తుండటం తెలిసిందే. అలాగే హైదరాబాద్ బిర్యానీ కంటే లక్నో బిర్యానీ బెటర్ అని మరో పోస్ట్ చేసింది.
News April 6, 2026
నిప్పుతో ఆడుకున్నాం.. SRHపై లక్నో ట్రోల్స్

ఇవాళ హైదరాబాద్పై విజయం తర్వాత లక్నో ఫ్రాంచైజీ SRHను ట్రోల్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. అందులో షమీ చేతిలో మంటలు ఆర్పే fire extinguisherని ఉంచి ‘ప్లేయిడ్ విత్ ఫైర్’ అని క్యాప్షన్ పెట్టింది. కాగా SRH తమ ప్లేయర్లు ఫైర్ అంటూ తరచూ పోస్టులు చేస్తుండటం తెలిసిందే. అలాగే హైదరాబాద్ బిర్యానీ కంటే లక్నో బిర్యానీ బెటర్ అని మరో పోస్ట్ చేసింది.


