News October 24, 2024
పవర్లో ఉన్నప్పుడు జగన్ పరామర్శలకు వెళ్లారా?: ఆలపాటి

AP: నేరపూరిత ఆలోచనలతో జగన్ ఐదేళ్లు పరిపాలన సాగించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా జగన్ పరామర్శలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. ‘వైసీపీ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు జగన్ మాట్లాడలేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు పరామర్శలు చేస్తూ రాజకీయంగా మాపై బురద చల్లుతున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News December 20, 2025
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సూర్య!

సూర్య కుమార్ యాదవ్ టీమ్ ఇండియా T20I కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ముగిశాక కెప్టెన్గా ఆయన తప్పుకుంటారని INDIA TODAY కథనం పేర్కొంది. కొంత కాలంగా తన ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణమని వెల్లడించింది. ఫిబ్రవరి 7నుంచి WC మొదలుకానున్న సంగతి తెలిసిందే.
News December 19, 2025
రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్స్ తక్కువ ప్రమాదకరమా?

రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్లు తక్కువ ప్రమాదకరమని తాజా స్టడీలో వెల్లడైంది. డేటైమ్లో న్యూట్రోఫిల్స్ యాక్టివ్గా ఉండడంతో ఇన్ఫ్లమేషన్ పెరిగి గుండెకు నష్టం ఎక్కువ జరుగుతున్నట్టు గుండెపోటుకు గురైన 2వేల మంది రికార్డులు పరిశీలించి గుర్తించారు. CXCR4 రిసెప్టర్లు పెంచి న్యూట్రోఫిల్స్ కదలికలను నియంత్రించే పరిశోధనలను ఎలుకలపై చేపట్టారు. న్యూట్రోఫిల్స్ తీవ్రతను తగ్గించే మందుల తయారీపై దృష్టిపెడుతున్నారు.
News December 19, 2025
సౌతాఫ్రికా దూకుడు.. 10 ఓవర్లలోనే 118

భారత్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా దుమ్మురేపుతోంది. 10 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 118 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ (65*), బ్రెవిస్ (29*) చెలరేగి ఆడుతున్నారు. హెండ్రిక్స్ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశారు. భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరి ఈ మ్యాచులో భారత్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.


