News August 31, 2025
కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో చర్చ.. ఉత్కంఠ

TG: ఈ మధ్యాహ్నం కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. నివేదికలోని ప్రధాన అంశాలతో మంత్రి ఇప్పటికే నోట్ రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 30, 2026
NH ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి చేయాలి: CM

AP: ₹1.40 లక్షల కోట్ల విలువైన NH ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులను CM CBN ఆదేశించారు. ‘ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను లింక్ చేస్తూ రోడ్లు నిర్మించాలి. పురోగతిలో ఉన్న ₹42,194Cr పనులను 2027 DEC నాటికి పూర్తి చేయాలి. రాజధానిని అనుసంధానించే BLR-కడప-VJA ఎకనామిక్ కారిడార్ పనులు 2027కల్లా పూర్తి కావాలి. ఖరగ్పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్వే DPRలు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.
News January 30, 2026
సూపర్ సెంచరీ.. 49 బంతుల్లో 115 రన్స్

సెంచూరియన్లో వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 43 బంతుల్లోనే సెంచరీ చేశారు. 10 సిక్సులు, 6 ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. డికాక్ (49 బంతుల్లో 115), రికెల్టన్ (36 బంతుల్లో 77*) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో WI నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని SA 17.3 ఓవర్లలోనే ఛేదించింది. WI బ్యాటర్లలో హెట్మయర్ (42 బంతుల్లో 75), రూథర్ ఫర్డ్ (24 బంతుల్లో 57) రాణించారు.
News January 30, 2026
జనవరి 30: చరిత్రలో ఈ రోజు

* 1882: US మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ జననం
* 1933: జర్మనీకి వైస్ ఛాన్స్లర్గా అడాల్ఫ్ హిట్లర్ నియామకం
* 1957: సినీ దర్శకుడు ప్రియదర్శన్ జననం
* 1948: భారత జాతి పిత మహాత్మా గాంధీ మరణం
* 2016: తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి మరణం
* 2016: భారత సైనిక దళాల మాజీ ఛీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు మరణం
* అమరవీరుల సంస్మరణ దినం


