News September 21, 2024
‘నందిని’ ఆవు నెయ్యి గురించి తెలుసా?

దేశంలో అమూల్ తర్వాత అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్గా ‘నందిని మిల్క్’ బ్రాండ్కు మంచి గుర్తింపు ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన Karnataka Cooperative Milk Producers’ Federation Limited ‘నందిని’ బ్రాండ్ పేరుతో పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్, చీజ్, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తుంది. స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యిని తయారుచేస్తారు. దీనికి AGMARK సర్టిఫికెట్ కూడా ఉంది.
Similar News
News November 21, 2025
Hello Day: ఇవాళ్టి స్పెషాలిటీ ఇదే..

ఎదుటివారితో మన సాధారణ పలకరింపులు, ఫోన్ కన్వర్జేషన్లు Helloతోనే మొదలవుతాయి. ఇంత ప్రాధాన్యమున్న ‘హలో’నూ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ డే ఉంది. అది ఈ రోజే(NOV21). 1973లో ఈజిప్ట్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని రూపొందించారు. ప్రపంచ నాయకులు సంఘర్షణలను కమ్యూనికేషన్తో పరిష్కరించుకోవాలనేది దీని ఉద్దేశం. ప్రజలు కూడా కనీసం 10 మందికి శుభాకాంక్షలు చెప్పి ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు.
News November 21, 2025
DRDO-DIPRలో JRF పోస్టులు

DRDO-డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్(<
News November 21, 2025
ఐబొమ్మ రవిపై మరో 3 సెక్షన్లు.. నేడు రెండో రోజు కస్టడీ విచారణ

iBOMMA రవిపై పోలీసులు మరో 3 సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటికే అతడిపై IT యాక్ట్, BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫోర్జరీతో పాటు మరో 2 సెక్షన్లను జోడించారు. రవిని పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకుని 6hrs విచారించారు. నేటి నుంచి మరో 4 రోజులపాటు విచారించనున్నారు.


