News December 30, 2024
భారత్లో ‘కార్టర్ పురి’.. మీకు తెలుసా?

అనారోగ్యంతో మరణించిన అమెరికా మాజీ అధ్యక్షుడు <<15016141>>జిమ్మీ కార్టర్<<>>(100) పేరుతో భారత్లో ఓ గ్రామం ఉందని మీకు తెలుసా?. జనవరి 3న 1978లో ఆయన భారత్ పర్యటనకు వచ్చి హరియాణాలోని దౌలతాపూర్ నసీరాబాద్లో పర్యటించారు. ఆయన గౌరవార్థం అప్పటి PM మోరార్జీ దేశాయ్ ఆ గ్రామానికి ‘కార్టర్పురి’గా నామకరణం చేశారు. 2002లో కార్టర్కు నోబెల్ బహుమతి రాగా గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ ఏటా జనవరి 3న హాలిడే.
Similar News
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 18, 2025
10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని TTD తెలిపింది. నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వీరికి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారని పేర్కొంది. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుందని వెల్లడించింది. పది రోజుల్లో 182 గంటలు దర్శన సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు అనుమతిస్తామని పేర్కొంది.


