News November 17, 2024

‘మైసూర్ పాక్’ పేరెలా వచ్చిందో తెలుసా?

image

1902 నుంచి 1940 వరకు మైసూర్‌ను పాలించిన 24వ మహారాజు 4వ కృష్ణరాజ వడయార్ మంచి భోజనప్రియుడు. కాకాసుర మడప్ప అనే ప్రధాన వంటగాడు రాజుకు కొత్త రకం రుచి చూపిద్దామని చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు కలిపి ఓ స్వీట్ చేశాడు. దాని రుచి రాజుకు నచ్చడంతో పేరేంటని అడిగారు. పంచదార పాకంలో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి తన రాజ్యం పేరు వచ్చేలా ‘మైసూరు పాక’ అని చెప్పాడు. తర్వాతి కాలంలో అదే ‘మైసూర్ పాక్’గా మారింది.

Similar News

News November 23, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

✯ తెలంగాణకు వల్లభాయ్ పటేల్ కంటే గొప్పవారు లేరు: కిషన్ రెడ్డి
✯ శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు మృతి
✯ బహ్రెయిన్-హైదరాబాద్ విమానంలో బాంబు లేదని తేల్చిన అధికారులు.. ఉ.11.30 గంటలకు HYD చేరుకున్న విమానం
✯ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ నుంచి విడుదలైన ‘చికిరి’ సాంగ్‌కు అన్ని భాషల్లో 100మిలియన్లకు పైగా వ్యూస్: సినీ వర్గాలు

News November 23, 2025

జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్: KTR

image

ఏపీ మాజీ సీఎం జగన్‌ను <<18362238>>కలిసిన<<>> ఫొటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్’ అని పేర్కొన్నారు. మరోవైపు జగన్, కేటీఆర్ కలవడంతో అటు వైసీపీ, ఇటు BRS ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News November 23, 2025

జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్: KTR

image

ఏపీ మాజీ సీఎం జగన్‌ను <<18362238>>కలిసిన<<>> ఫొటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్’ అని పేర్కొన్నారు. మరోవైపు జగన్, కేటీఆర్ కలవడంతో అటు వైసీపీ, ఇటు BRS ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.