News November 8, 2024
సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టవద్దు: ఏపీ పోలీస్

సోషల్ మీడియాలో కుల, మత వర్గాల మధ్య విబేధాలకు దారితీసే పోస్టులు పెట్టవద్దని విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో సూచించారు. మార్ఫింగ్, ట్రోలింగ్, అశ్లీల, హింసాత్మక ఫొటోలు/వీడియోలు, తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయవద్దని పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్స్తో అసభ్యకర పోస్టులు, మెసేజులు చేయడం, ఆన్లైన్ వేధింపులు, చట్టవిరుద్ధ కార్యాకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఫిర్యాదులకు 112కు కాల్ చేయాలన్నారు.
Similar News
News November 18, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

ముంబైలోని <
News November 18, 2025
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

ముంబైలోని <
News November 18, 2025
ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.


