News February 7, 2025
DON’T MISS.. నెలకు రూ.15,000 స్టైఫండ్తో శిక్షణ

బీటెక్, BE, BSc Engg, ఎంటెక్, MSc, MBA, MA విద్యార్థులకు IIT మద్రాస్ శుభవార్త చెప్పింది. వారు నైపుణ్యాలను పెంచుకునేందుకు 2 నెలలపాటు(మే 19 నుంచి జులై 18 వరకు) సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అమలు చేయనుంది. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైఫండ్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి <
Similar News
News November 21, 2025
ఈనెల 26న రాజోలుకు పవన్ కళ్యాణ్ రాక

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీన మలికిపురం మండలంలో పర్యటించనున్నారు. శంకరగుప్తం ట్రైన్ వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించనున్నారు. రూ.3.21 కోట్లతో ములికిపల్లి-కాటన్ పాడు రోడ్డు, రూ.5 కోట్లతో గుడిమెల్లంక వాటర్ స్కీం ఫిల్టర్, రూ.7.54 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంక్, రూ.11.41 కోట్లతో 117 రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
News November 21, 2025
ఈనెల 26న రాజోలుకు పవన్ కళ్యాణ్ రాక

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీన మలికిపురం మండలంలో పర్యటించనున్నారు. శంకరగుప్తం ట్రైన్ వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించనున్నారు. రూ.3.21 కోట్లతో ములికిపల్లి-కాటన్ పాడు రోడ్డు, రూ.5 కోట్లతో గుడిమెల్లంక వాటర్ స్కీం ఫిల్టర్, రూ.7.54 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంక్, రూ.11.41 కోట్లతో 117 రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
News November 21, 2025
‘పసిడి’ పంచ్.. ఫైనల్లో గెలిచిన నిఖత్ జరీన్

వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్ విజయం సాధించారు. 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. జువాన్ యి గువో (చైనీస్ తైపీ)పై 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. నిఖత్ గెలుపుతో ఈ టోర్నీలో భారత మహిళలు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. మొత్తంగా ఈ టోర్నీలో 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ను భారత్ సాధించింది.


