News September 30, 2024
సంగారెడ్డిలో హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు: జగ్గారెడ్డి

TG: సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని మాజీ ఎమ్మెల్యే, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కూల్చివేతల పేరుతో నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించొద్దని అధికారులకు సూచించారు. ‘హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకే పరిమితమని CM చెప్పారు. ORR బయట ఏవైనా సమస్యలుంటే ముందుగా నా దృష్టికి తీసుకురండి’ అని అధికారులను ఉద్దేశించి ప్రెస్మీట్లో మాట్లాడారు.
Similar News
News November 2, 2025
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు విజయావకాశాలు: Lok Poll సర్వే

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.
News November 2, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 16 ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<
News November 2, 2025
ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది


