News October 31, 2024
చెత్త రికార్డు వద్దు.. మూడో టెస్టులో గెలవండి: ఆకాశ్ చోప్రా

కివీస్తో రేపటి నుంచి జరిగే మూడో టెస్టులో గెలిచి పరువు నిలపాలని రోహిత్ సేనకు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. WTC పాయింట్లు కూడా మనకెంతో ముఖ్యమన్నారు. స్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో ఎప్పుడూ వైట్వాష్ కాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి అవాంఛిత రికార్డును బ్రేక్ చేయొద్దని సూచించారు. ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ పదవీ కాలంలో అనవసర రికార్డులు ఉన్నాయని, మరొకటి చేర్చొద్దని కోరారు.
Similar News
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<
News September 18, 2025
బాల్మర్ లారీలో ఉద్యోగాలు

<