News August 20, 2024
రెట్టింపైన న్యూజిలాండ్ వీసా ఫీజు!

ఉన్నత చదువుల కోసం న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోన్న విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారతీయ విద్యార్థులకు వీసా రుసుము పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రూ.19,000 ఉన్న ఫీజును రెండింతలు చేసి రూ.38,190కి పెంచింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. గతేడాది న్యూజిలాండ్కు వెళ్లిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరగ్గా భారత్, చైనా నుంచే అధికంగా ఉన్నారు.
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం


