News December 4, 2024

భూకంపం టెన్షన్.. అదే కారణమా?

image

ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుమారు 85వేల చెట్లు నేలకూలాయి. వీటిలో 50-100 ఏళ్ల మహావృక్షాలు కూడా ఉన్నాయి. ఇవాళ అదే ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం రావడంతో చెట్లు కూలడమే ఇందుకు కారణమా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ అడవి సమీపంలో గోదావరి ప్రవహిస్తుండటం, బొగ్గు గనులు ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Similar News

News November 21, 2025

సిద్దిపేట: అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేజీవీబీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవలని జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పోస్టుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వరకు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 నుంచి 24 సాయంత్రం వరకు సిద్దిపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.

News November 21, 2025

సిద్దిపేట: అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేజీవీబీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవలని జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పోస్టుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వరకు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 నుంచి 24 సాయంత్రం వరకు సిద్దిపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.

News November 21, 2025

సిద్దిపేట: అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేజీవీబీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవలని జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పోస్టుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వరకు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 నుంచి 24 సాయంత్రం వరకు సిద్దిపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.