News October 1, 2024
ముగిసిన నైరుతి.. మునిగిన రాష్ట్రాలు

నైరుతి రుతుపవనాల 4 నెలల సీజన్ నిన్నటితో ముగిసింది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 868.8MMకుగాను 934.8MM(8శాతం అధికం) నమోదైంది. కేరళ, AP, TG, అస్సాం, మేఘాలయ, ఉత్తరాఖండ్, బిహార్, యూపీ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ సీజన్లో ఏకంగా 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. APలో సాధారణం కంటే 18.6 శాతం అధిక వానలు కురిసినా 42 మండలాల్లో వర్షాభావం నెలకొనడం గమనార్హం.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


