News November 15, 2024
టీ20 సిరీస్ ఇంగ్లండ్ కైవసం

మూడో టీ20లో వెస్టిండీస్పై ఇంగ్లండ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 145/8 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా 5 మ్యాచ్ల టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.
Similar News
News November 2, 2025
రాష్ట్రంలో ‘మిట్టల్ స్టీల్’కు పర్యావరణ అనుమతులు!

AP: అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. 14 నెలల రికార్డ్ టైమ్లో ఇది సాధ్యమైనట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న CII సదస్సులో దీనికి భూమిపూజ చేయనున్నారు.
News November 2, 2025
రాజమండ్రిలోని NIRCAలో 27 ఉద్యోగాలు

రాజమండ్రిలోని ICAR- <
News November 2, 2025
ఇతిహాసాలు క్విజ్ – 54

1. కర్ణుడిని బ్రహ్మాస్త్ర మంత్రం మరిచిపోయేలా శపించింది ఎవరు?
2. అర్జునుడిని చంపిన తన కొడుకు పేరేంటి?
3. త్రిపురాసురుని సంహారంలో శివుడి రథ సారథి ఎవరు?
4. సతీదేవి దేహం భూమ్మీద పడిన స్థలాలను ఏమంటారు?
5. ఇంద్రుడు భీష్ముడికి ఇచ్చిన వరం ఏమిటి?
<<-se>>#Ithihasaluquiz<<>>


