News January 6, 2025
EPFO పెన్షన్ను రూ.5వేలకు పెంచాలి: ట్రేడ్ యూనియన్లు

ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలు చేయాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలతో వారు భేటీ అయ్యారు. గిగ్ వర్కర్లు, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. EPFO పెన్షన్ను రూ.1,000 నుంచి రూ.5వేలకు పెంచాలని సూచించారు. ప్రైవేటీకరణను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


